ఏపీలో 74 శాతం బస్సులు మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయింపు

ఏపీలో 74 శాతం బస్సులు మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయింపు

 


అక్షర ఉదయమ్ – అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల కోసం 1,350 కొత్త బస్సులు కేటాయించనున్నట్లు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇప్పటికే 750 బస్సులు మంజూరు కాగా, మరో 600 బస్సులకి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభించనున్న క్రమంలో మొత్తం 11,000 బస్సుల్లో 74 శాతం ఉచిత సేవలకు కేటాయిస్తామని తెలిపారు. అలాగే ప్రతి బస్టాండ్‌లో తాగు నీరు, కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in