దీపావళి పర్వదినం సందర్భంగా PGRS కార్యక్రమం రద్దు.- పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్

అక్షర ఉదయమ్ – పల్నాడు
రేపు సోమవారం పల్నాడు జిల్లా నరసరావు పేట పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే PGRS కార్యక్రమం దీపావళి పర్వదినం సందర్భంగా తాత్కాలింగా రద్దు చేయడం జరిగిందనీ గౌరవ ఎస్పీ గారు తెలిపారు.
కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.