ఉద్యోగులకు దీపావళి సందర్భంగా తీపి కబురు అందించిన సీఎం చంద్రబాబు

ఉద్యోగులకు దీపావళి సందర్భంగా తీపి కబురు అందించిన సీఎం చంద్రబాబు

 

అక్షర ఉదయమ్ – అమరావతి

ఉద్యోగులకు 1 డీఏ చెల్లించాలని నిర్ణయించాం.

నవంబరు 1వ తేదీ నుంచి ప్రకటించిన డీఏ అమలు. రూ.160 కోట్ల వ్యయం.

*పోలీసులకు సరెండర్ లీవుల్లో ఒక ఇంస్టాల్ మెంట్ క్లియర్ చేస్తాం, దీన్ని 2 విడతల్లో చెల్లింపులు చేస్తాం

సరెండర్ లీవుల ఒక ఇన్సటాల్మెంట్ నిమిత్తం రూ.210 కోట్ల వ్యయం.

60 రోజుల్లోగా అందరితో చర్చించి ఉద్యోగుల హెల్త్ కార్డులను స్ట్రీమ్ లైన్ చేస్తాం.

180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం.

చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదు.

ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం.

ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం.

ఉద్యోగుల అందరి గౌరవాన్ని మరింత పెంచేలా రీ డెజిగ్నేట్ చేస్తాం.

సీఎం చంద్రబాబు

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.