పిడుగురాళ్ళ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇరువూరి శ్రీనివాసులు
పిడుగురాళ్ళ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇరువూరి శ్రీనివాసులు అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ పురపాలక సంఘం నూతన కమిషనర్ గా ఇరువూరి శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 గా పని చేసిన ఆయన బదిలీపై పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి వచ్చారు. Stay Updated with Every Breaking News – Download Akshara Udayam App Now! ఇప్పుడే డౌన్లోడ్ చేయండి – PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో...