“నేరాలకు దూరంగా – ఆనందాలతో దీపావళి జరుపుకుందాం”
"నేరాలకు దూరంగా – ఆనందాలతో దీపావళి జరుపుకుందాం" అక్షర ఉదయమ్ - పల్నాడు పల్నాడు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ బి. కృష్ణారావు, IPS గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ దీపావళి సందర్భంగా డ్రగ్స్, సైబర్ నేరాలు, బెట్టింగ్ వంటి సామాజిక దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండి, కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల వినియోగాన్ని దూరం చేసుకుందాం సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండి, ఇతరులను జాగృతం చేద్దాం బెట్టింగ్ మరియు జూదం వంటి అవాంఛిత కార్యకలాపాలకు దూరంగా...