పేదోడికి ఒక్క రూపాయికే నవతరం పార్టీ టిక్కెట్ – నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం బంపర్ ఆఫర్
పేదోడికి ఒక్క రూపాయికే నవతరం పార్టీ టిక్కెట్ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం బంపర్ ఆఫర్ అక్షర ఉదయమ్ - విజయవాడ మునిసిపల్ ఎన్నికల్లో నిరుపేద అభ్యర్థులకు తాము టిక్కెట్లు ఇస్తామని, ఒక్క రూపాయి విరాళం తీసుకొని ఛైర్మన్, మేయర్, కౌన్సిలర్ అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తామని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు డబ్బు ప్రస్తావన లేకుండా జరగాలంటే...