నాయకత్వంలో కొత్త ఆలోచన.. పాలనలో సరికొత్త వేగం : 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

నాయకత్వంలో కొత్త ఆలోచన.. పాలనలో సరికొత్త వేగం   న్యూ ఏజ్ గవర్నెన్స్‌తో స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు     అక్షర ఉదయమ్ - అమరావతి     నాయకత్వంలో కొత్త ఆలోచనా విధానంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో లీడర్షిప్‌ - న్యూ ఏజ్ గవర్నెన్స్‌ అంశంపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తాము లీడర్షిప్‌ ట్రాన్సిషన్‌లో ఉన్నామని, న్యూ...