అక్షర ఉదయమ్
Date of Publish : 25 March 2025, 3:38 pm Posted by : అక్షర ఉదయమ్

పల్నాడు జిల్లాలో ముగ్గురు వీఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీ

అక్షర ఉదయమ్ – గురజాల

 

పల్నాడు జిల్లాలో ముగ్గురు వీఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీ

– పట్టాదారు పాసు పుస్తకాల జారీలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు

– మల్లవోలు, పిల్లుట్ల, తురకపాలెం గ్రామాల విఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీ

– ఏసుదానం, లోకేష్, జానీభాషా లకు నోటీసులు జారీ చేసిన గురజాల ఆర్డీవో మురళీకృష్ణ