1959 అక్టోబర్‌ 21న మన సీఆర్‌పీఎఫ్‌ దళాలు వీరోచిత పోరాటం చేశాయి : సీఎం నారా చంద్రబాబు నాయుడు

1959 అక్టోబర్‌ 21న మన సీఆర్‌పీఎఫ్‌ దళాలు వీరోచిత పోరాటం చేశాయి : సీఎం నారా చంద్రబాబు నాయుడు

చైనా సైనికులపై పోరాడి 10 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు.

వారిని స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ దినం నిర్విహించుకుంటున్నాం.

వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ మనమంతా స్ఫూర్తి పొందుతున్నాం.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు.

అమరులైన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.