ఇద్దరు పల్నాడు జిల్లా సీఐలపై సస్పెన్షన్ వేటు

అక్షర ఉదయమ్ – పల్నాడు
గతంలో పల్నాడు జిల్లాలో పని చేసిన ఇద్దరు సిఐలపై సస్పెన్షన్ వేటు పడింది. 2022 జూన్ 3వ తేదీన దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన టిడిపి నేత జల్లయ్య హత్య కేసులో నిందితులను వదిలేసి, అతడి బంధువులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు విచారణకు ఆదేశించింది. అప్పట్లో మాచర్ల రూరల్ సిఐ షమీముల్లా, కారంపూడి జయకుమార్ కేసు తారుమారు చేశారని ఇద్దరిని సస్పెండ్ చేశారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..