“అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో పాల్గొన్న “యరపతినేని“, “జంగా“

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా రైతులకు ఇచ్చిన హామీ “అన్నదాత సుఖీభవ” పథకం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన “అన్నదాత సుఖీభవ” పథకాన్ని గురజాల నియోజక వర్గ పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పిడుగురాళ్ళ పట్టణం జానపాడు రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపంలో నిర్వహించారు. “అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, టిడిపి యువ నాయకులు యరపతినేని నిఖిల్ తదితరులు పాల్గొని, రైతులకు “అన్నదాత సుఖీభవ” చెక్కును అందజేశారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..