చురుకుగా కదులుతున్న నైరుతి రుతు పవనాలు

అంచనా వేసిన సమయం కంటే ముందుగానే కేరళను తాకే అవకాశం.
అండమాన్ నికోబార్ దీవుల్లో పూర్తిగా విస్తరించిన నైరుతి రుతు పవనాలు.
ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసిన ఐఎండీ.
ఈ నెల 24న కేరళలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించే ఛాన్స్.
జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..