సముద్రతీరానికి వచ్చే పర్యాటకులకు హెచ్చరిక!

సముద్రతీరానికి వచ్చే పర్యాటకులకు హెచ్చరిక!

 

అక్షర ఉదయమ్ – చీరల

 

బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి IPS గారి ఆదేశాల మేరకు, సముద్రతీరాల్లో జాగ్రత్తగా ఉండాలని పర్యాటకులకు విజ్ఞప్తి.

ఎవరూ ప్రమాదకర ప్రాంతాల్లో ఈదేందుకు ప్రయత్నించరాదు.

మీ భద్రత మీ చేతిలోనే

ఆదేశాలను పాటించండి – ప్రమాదాలను నివారించండి

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in