శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం
అక్షర ఉదయమ్ – గుంటూరు
దశాబ్దాల పాటు సేవలందించిన శంకర్ విలాస్ పాత బ్రిడ్జి కూల్చివేత పనులు మొదలయ్యాయి. ట్రాఫిక్ మళ్లింపుల గురించి పోలీసులు ప్రకటించినా, వాహనదారులు గమనించక ఇబ్బందులు పడుతున్నారు. తమ కళ్ల ముందే బ్రిడ్జి కూలిపోతుండటంతో నగర వాసులు భావోద్వేగానికి గురవుతున్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..