కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ

నిధులు, పెండింగ్ అంశాలపై నిర్మలా సీతారామన్ తో చర్చించిన చంద్రబాబు.
స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (SASCI) పథకం కింద రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల కోసం అదనంగా రూ. 5,000 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ. 2,010 కోట్లు లభించాయని ఆయన తెలిపారు.
సింగిల్ నోడల్ ఏజెన్సీ (SNA Sparsh) ప్రోత్సాహక పథకం కింద రూ. 250 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై త్వరితగతిన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పూర్వోదయ పథకాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రి, దీని విధి విధానాలు త్వరగా రూపొందించి అమల్లోకి తీసుకురావాలని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
అక్షర ఉదయమ్ – ఢిల్లీ
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..