ధాన్యం కొనుగోలు సీజన్ సన్నాహాలు పూర్తి

ధాన్యం కొనుగోలు సీజన్ సన్నాహాలు పూర్తి

 

  • ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
  • రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,013 రైతు సేవా కేంద్రాలు.
  • 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలాగే 10,700 మంది సిబ్బందితో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.

 

అక్షర ఉదయమ్ – అమరావతి

ప్రభుత్వం నిర్ణయించిన 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని సాధించేందుకు మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి.

రైతుల కష్టానికి తక్షణ ఫలితం అందించాలనే ఉద్దేశంతో,ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటలలోపే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.