రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మంత్రుల టెలీకాన్ఫరెన్స్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మంత్రుల టెలీకాన్ఫరెన్స్

 

అక్షర ఉదయమ్ – మంగళగిరి

 

కలెక్టర్లతో మాట్లాడిన మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత.

ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించిన ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్.

మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే సూచన.

ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి : హోంమంత్రి వంగలపూడి అనిత.

ఎప్పటికప్పుడు సమాచారాన్ని కలెక్టర్లకు అందిచాలని ఆదేశం.

మండల కంట్రోల్ రూమ్స్ లో రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్, విద్యుత్ శాఖ అధికారులను ఉంచాలని ఆదేశం.

క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అలెర్ట్ గా ఉండాలి.

ఎక్కడైనా గండ్లు పడే ఛాన్స్ ఉందనుకుంటే ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచుకోవాలి.

ప్రమాదకర పరిస్థితులు రాకముందే పునరావాస కేంద్రాలకు తరలించండి.

ఇప్పటికే సహయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.

సహయక చర్యల్లో అధికారులకు సహకరించాలి.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదు : మంత్రి వంగలపూడి అనిత.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.