తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, భద్రతపై తిరుపతి కలెక్టర్ సమీక్ష

వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
మంత్రుల కమిటీ కూడా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో భక్తుల రద్దీ ఉంటుంది.. ఈ-డిప్ ద్వారా భక్తులు పేర్లను నమోదు చేసుకున్నారు.
10 రోజుల్లో 90 శాతానికిపైగా సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయింపు.
ప్రభుత్వం, టీటీడీ సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తోంది : తిరుపతి కలెక్టర్
అక్షర ఉదయమ్ – తిరుపతి