మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ దుర్మరణం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ దుర్మరణం

 

 

విమాన ప్రమాదంలో మృతి చెందిన అజిత్‌ పవార్‌

బారామతిలో ల్యాండ్‌ అవుతుండగా విమానం క్రాష్‌

ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్టు డిజిసిఏ ప్రకటన

ఉ.8:45 గంటలకు కుప్ప కూలిన విమానం

బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఘటన

ఐదుగురు మృతుల్లో ఇద్దరు పైలట్లు

ఢిల్లీ నుంచి బారామతి బయల్దేరిన పవార్ కుటుంబం

మృతుల వివరాలు : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ముంబై PSO విదీప్ జాదవ్, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి.

 

– అక్షర ఉదయమ్ న్యూస్