హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం

అక్షర ఉదయమ్ – విశాఖపట్నం
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు
పరకామణి కేంద్రంలో రూ.50వేలు దొంగలించేందుకు ఇద్దరు ఉద్యోగులు ప్రయత్నించారు. ఈవో త్రినాథరావు సీసీ కెమెరాల్లో గమనించి వారిద్దర్నీ పట్టుకున్నారు. వారిని విధుల నుంచి తప్పించి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..