సరసమైన ధరల్లో నిత్యావసరాలు : మంత్రి నాదెండ్ల మనోహర్

సరసమైన ధరల్లో నిత్యావసరాలు   కిలో ఉల్లి రూ.32లకే అందించేలా ఏర్పాటు 115 రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా విక్రయాలు…