ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న బనకచర్ల వివాదం

ప్రాజెక్టు విషయంలో తగ్గేదేలే అంటున్న ఏపీ ప్రభుత్వం.
బనకచర్లపై ఏ పోరాటానికైనా సిద్ధమంటున్న రేవంత్ సర్కార్.
నీటి హక్కుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమన్న ఉత్తమ్.
కేంద్రాన్ని సంప్రదిస్తున్న ఇరు రాష్ట్రాల నేతలు. ఢిల్లీ వెళ్లి ప్రజెంటేషన్ ఇచ్చొచ్చిన ఏపీ అధికారులు.
ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి తెలంగాణ లేఖలు.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..