20-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 59,776

అక్షర ఉదయమ్ – తిరుమల

 

20-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 59,776
తలనీలాలు: 22,386
హుండీ కానుకలు : 4.24 కోట్లు
వెయిటింగ్ కంపార్ట్మెంట్లు: 30
సుమారు సర్వదర్శనం కోసం దర్శన్ సమయం (SSD టోకెన్లు లేకుండా): 08 గంటలు