నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

 

అక్షర ఉదయమ్ – అమరావతి

మహానాడు సభ అనంతరం కడప నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్న సీఎం.

రేపు సాయంత్రం ఢిల్లీలో సీఐఐ ఏజీఎం సమావేశంలో పాల్గొననున్న సీఎం.

రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఈ నెల 31న ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం వెళ్లనున్న సీఎం.

ముమ్మిడివరం నియోజకవర్గం గున్నేపల్లిలో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం.

జూన్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం.

గున్నేపల్లి గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం చంద్రబాబు.

నియోజక వర్గ పార్టీ నేతలతో సమావేశమై, సాయంత్రం అమరావతి చేరుకోనున్న సీఎం.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..