చిన్నపిల్లలకు కూడా జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం

అక్షర ఉదయమ్ – గుంటూరు చిన్నపిల్లలకు కూడా జీబీఎస్ వ్యాధి రావచ్చని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి శనివారం తెలిపారు.…

15-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 78,873

అక్షర ఉదయమ్ – తిరుమల 15-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 78,873 తలనీలాలు: 30,065 హుండీ కానుకలు :…

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం పెద్దనెమలిపురి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి…

గంజాయి కేసులో నిందితుడు అరెస్ట్

అక్షర ఉదయమ్ – తాడేపల్లి   తాడేపల్లి గంజాయి కేసులో 4 సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు అరెస్టు చేసినట్లు…

గిరిజనుల్లో పేదరికాన్ని రూపుమాపుతాం: సీఎం చంద్రబాబు

అక్షర ఉదయమ్ – తాడేపల్లి సమగ్ర ప్రణాళికతో గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తామని, గిరిజన చట్టాలను కాపాడతామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం…

వడ్లమూడి క్వారీ తిరునాళ్ళకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయండి: ఎస్పీ సతీష్ కుమార్

అక్షర ఉదయమ్ – గుంటూరు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా వడ్లమూడి క్వారీ తిరునాళ్ళకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయండి…

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసులకు శిక్షణ కార్యక్రమం

అక్షర ఉదయమ్ – గుంటూరు   ఈరోజు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు వేలిముద్రలు, అరచేతి ముద్రలు,…

తెనాలిలో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

అక్షర ఉదయమ్ – తెనాలి ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఒక్క వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం…

హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి: డీఎస్పీ

అక్షర ఉదయమ్ – నరసరావుపేట పల్నాడు జిల్లా నరసరావుపేటలో డిఎస్పి మరియు ఆర్టీవో అధికారుల ఆధ్వర్యంలో “హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి”…

పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు

అక్షర ఉదయమ్ – నరసరావుపేట పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ…