పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల వరకు సబ్సిడీ సబ్సిడీ ఇస్తోంది

 

ఇంటిపైన సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలనుకునే వారికి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. గరిష్టంగా రూ.78 వేల వరకు సబ్సిడీ అందుతుంది. pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..